ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోఖూల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, ఆర్థిక సహకారం, పెట్టుబడులు, సాంస్కృతిక బంధాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
#ChandraBabuNaidu #MauritiusPresident






Comments (0)
Be the first to comment